Home » ఇద్దరు మహిళలు గల్లంతు. ఇద్దరు మహిళలు గల్లంతు. June 11, 2018June 11, 2018 Comments Off on ఇద్దరు మహిళలు గల్లంతు. కాకినాడ: కాకినాడ రూరల్ సూర్యరావుపేట ఎన్.టి .అర్ బిచ్ లో సముద్ర స్నానంకి వేళ్ళి ఇద్దరు మహిళలు గల్లంతు అయ్యారు.సామర్లకోట మండలం మేడపాడుకి చేందిన వారిగా గుర్తించిన పోలీసులు మృత దేహాలు ప్రభుత్వ హాస్పటల్ కి తరలించారు. Share this:TweetWhatsApp